మనీ మ్యాటర్స్..విదేశాల్లో మిగిలిన ఐపీఎల్..!



మధ్యలో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను విదేశాల్లో అయినా నిర్వహించి తీరాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. ఇప్పటికిప్పుడు ఆ టోర్నీని రద్దు చేస్తే.. జరిగే నష్టం.. రెండున్నర వేల కోట్లుగా తేలింది. ఇంత నష్టాన్ని భరించడం కన్నా.. ఏదో విధంగా టోర్నీ నిర్వహించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే… తగ్గేలా లేదు.. ధర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇండియాలో […]