మీడియా మైండ్‌సెట్‌తో వైసీపీ మైండ్ గేమ్..!



కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఓ వైపు కేంద్రం… ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు అన్నింటినీ అధీనంలోకి తీసుకుని అరకొరగా పంపుతోంది. దీంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితులతో సెకండ్ వేవ్ ఎదుర్కోవడానికి కష్టపడాల్సి వస్తోంది. ప్రజల కష్టాల్లో ఉంటే వారిని రెచ్చగొట్టాడనికి టీడీపీ నేతలు మరింతగా ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్న వైసీపీ నేతలు.. టీడీపీ నేతల్ని కట్టడి చేయడానికి భిన్నమైన వ్యూహం ఎంచుకున్నారు. అదే చంద్రబాబు, లోకేష్‌పై […]