మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?



తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని కాకుండా… రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలకు.. పది అంటే పది రూపాయల ప్రీమియంతో ఈ బీమా సౌకర్యం కల్పించారు. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం ఈ బీమా అమలు చేసింది. పేదల ఇళ్లలో పెళ్లితో పాటు చావు కూడా ఖర్చుతో కూడుకున్నదే. హఠాత్తుగా జరిగే మరణాలకు […]