మోడీతో మేము పెట్టుకోము… మీరెందుకు పెట్టుకోరు?



కరోనా వ్యాక్సిన్ విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వ్యాక్సిన్లు ఆర్డర్ చెయ్యడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతుందని టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. జనాభాకు తగ్గట్లుగా రాష్ట్రానికి వ్యాక్సిన్‌ ఎందుకివ్వరని ప్రధాని మోదీకి ఘాటుగా ఒక ఉత్తరమైనా చంద్రబాబు రాయగలిగారా అని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. “వ్యాక్సిన్లను నియంత్రిస్తుంది, రాష్ట్రాలకు కేటాయిస్తోంది మోదీ ప్రభుత్వమే కదా? మరి రాష్ట్రంలో […]