మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో జగన్… ఎందుకో?



ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి కరోనా పరిస్థితి గురించి మాట్లాడారట. మోడీ తాను చెప్పాల్సింది చెప్పి పెట్టేశారని తాము చెప్పేది కూడా వింటే బావుంటుందని సొరేన్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టి సంచలనం సృష్టించారు. ఇప్పటికే కరోనా ని కట్టడి చెయ్యడంలో విఫలమైన నరేంద్ర మోడీ సర్కారు తీవ్ర విమర్శలు పాలవుతుంది. ఈ తరుణంలో సొరేన్ చేసిన కామెంట్లు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో […]