మోడీని విమర్శించారని జార్ఖండ్ సీఎంపై జగన్ ఫైర్..!



జార్ఖండ్ ముఖ్యమంత్రి… తన ప్రజలకు కరోనా విషయంలో అండగా నిలవలేకపోతున్నానని.. కష్టాలు చెప్పుకునేందుకు టీమిండియా కెప్టెన్ అయిన మోడీ కనీసం చాన్సివ్వడం లేదని.. నోరు తెరవనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా బాధేసింది. వెంటనే సోషల్ మీడియాలో రిప్లయ్ ఇచ్చారు. హేమంత్ సోరెన్‌నను .. బీజేపీ స్టైల్లో దేశాన్ని బలహీనం చేస్తున్నారని విమర్శించారు. జార్ఖండ్ సీఎం బాధ చెప్పుకుంటే జగన్‌కు కోపం ఎందుకు […]