మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!



విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే అయిపోయింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే మేట‌రేంటంటే… ఇది అచ్చంగా విజ‌య్ కోసం రాసుకున్న క‌థ కాదు. మ‌హేష్ కోసం త‌యారు చేసింది. మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో `మ‌హ‌ర్షి` వ‌చ్చింది. ఆ వెంట‌నే.. వీరిద్ద‌రూ మ‌రోసారి […]