రాజకీయాలు చెడిపోయాయి – ఇంకా పదవిలో ఎలా !?



రాజకీయాలు చెడిపోయానని జగన్మోహన్ రెడ్డి తరచూ బాధపడుతూంటారు. ఆయనను చూసి సామాన్యులు కూడా బాధపడుతున్నారు. ఇంత దారుణంగా రాజ్యాంగ వ్యవస్థల అభిశంసనకు గురై..అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం సిగ్గుపడకుండా ఇంకా పదవిలో ఎలా కొనసాగుతున్నారన్నదే చాలా మందికి ఆశ్చర్యం వేస్తోంది. అసలు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వారు దులిపేసుకుంటున్న వైనం .. నిశ్చేష్టుల్ని చేస్తోంది. పైగా.. అది తమకు సంతోషం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి… అమాయకత్వం నటిస్తున్నారు. సొంత బాబాయి […]