రుషికొండ తవ్వకాల కోసం సుప్రీంకోర్టుకెళ్లిన ఏపీ సర్కార్ !



రుషికొండను ఎలాగైనా మాయం చేయాలని కంకణం కట్టుకున్నారేమో కానీ.. తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టే పై ఏపీ సర్కార్ నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే.. రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా.. తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే అసలు ఫిర్యాదే.. పర్యావరణ అనుమతులు తీసుకుని అంతకు మించి ఎక్కువగా తవ్వేస్తున్నారనేది. అందుకే.. ఎంత వరకూ పర్మిషన్ తీసుకున్నారు.. ఎంత వరకూ […]