లొంగని వాళ్ల వ్యాపారాల్ని కూల్చలేదా .. మంత్రిగారూ !?



ఏపీ నుంచి పారిశ్రామికవేత్తలు పరారవుతున్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా సరే చిత్ర, విచిత్ర వితండ వాదాలతో మంత్రులు తెర ముందుకు వస్తూనే ఉంటారు. అమరరాజా పెట్టుబడి తెలంగాణకు తరలి పోవడంపై.. మంత్రి అమర్నాథ్ సమర్థించుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సంస్థ వేధింపుల వల్ల పోలేదని .. తాము ఎవరిపైనా వేధింపులకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. అమరరాజా ఇంకో చోట పెట్టుబడి పెట్టకూడదా అని ప్రశ్నించారు. అంతేనా పిల్లికి ఎలక సాక్ష్యంలాగా తన వాదననకు..చంద్రబాబు […]