వాలంటీర్లు, వార్డు సచివాలయాల వల్లే కరోనాపై విజయం: జగన్



వాలంటీర్లు, వార్డు సచివాలయాలు లేకపోతే కరోనా సమయంలో ప్రజలు ఏమైపోయేవారో అన్నట్లుగా సీఎం జగన్ దావోస్‌లో ప్రసంగించారు. ఆర్థిక వేదిక సదస్సులో ఆరోగ్య అంశాలపై జరిగిన సదస్సులో ఏపీ తరపున ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా కరోనాను ఏపీ ఎలా కరోనాని జయించిందో ఇంగ్లిష్‌లో చెప్పారు. అదంతా ఏపీ ప్రజలకు తెలిసిందే. ఎందుకంటే గతంలో ఇక్కడ చెప్పినవే అక్కడ చెప్పారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి నలభై నాలుగు సార్లు సర్వే చేశారని.. గ్రామ, వార్డు సచివాలయాలు.. సిబ్బంది […]