వివేకాను చంపినంత ఈజీగా చంపేద్దామనుకుంటున్నారు : చంద్రబాబు
బాబాయ్ను చంపినంత ఈజీగా తనను, లోకేష్ను చంపేద్దామనుకుటున్నారని .. వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్కు పోలీసుల అండ ఉంటే..తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..” కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.అప్పట్లో మొద్దుశీనుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పి ఉంటే..తనను ఇంట్లోనే చంపేసి ఉండేవారమని బెదిరిస్తున్నారని… ఇప్పుడు లోకేష్ను లక్ష్యంగా చేసుకున్నామంటున్నారని […]