వివేకా కేసు తెలంగాణలో విచారణ ఇంకా మంచిదన్న సజ్జల !



వివేకా హత్య కేసులో తెలంగాణలో విచారణ జరగడం ఇంకా మంచిదని సజ్జల రామకృష్ణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో విచారణ జరగడం కన్నా.. అక్కడ జరిగితేనే తమకు మేలు జరుగుతుందన్న సంతృప్తి ఆయనలో కనిపించింది. అది నమ్మకమా లేకపోతే… సొంత బాబాయ్ హత్య కేసులోనూ నిందితుల్ని పట్టుకోడం చేత కాక.. నిందితుల్ని కాపాడుతున్నారని సుప్రీంకోర్టు తేల్చి.. ఇతర ప్రాంతాలకు విచారణ తరలించడాన్ని కవర్ చేసుకోవడానికి అలా మాట్లాడారా అన్నదానిపై క్లారిటీ లేదు. వివేకానందరెడ్డి వైసీపీ నాయకుడని.. జగన్‌కు […]