వివేకా హత్య కేసులో టీవీచానళ్లపై సీబీఐ గురి !



వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అసలు విషయాల కన్నా కొసరు అంశాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా వారు మీడియా ప్రతినిధుల్ని విచారిస్తున్నారు. అయితే అది అప్పట్లో ఎవరు ముందుగా గుండె పోటు అనిచెప్పారు.. ఎలా ప్రచారం చేశారు… హత్య అనితెలిసినా గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశారు అన్న అంశాలపై కాదు. ఇటీవల వాచ్ మెన్ గంగన్న కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇదే ఆయన ఇచ్చిన వాంగ్మూలం అంటూ కొన్ని చానళ్లు […]