వైరస్ గురించి చెప్పారని చంద్రబాబుపై క్రిమినల్ కేసులు..!



ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు కాలు కదిపితే.. నోరు మెదిపితే కేసు అన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎన్‌-440కే పుట్టిందని… అది శరవేగంగా విస్తరిస్తోందని… ఈ విషయాన్ని సీసీఎంబీ ప్రకటించిందని… చంద్రబాబు ప్రెస్‌మీట్లలో చెప్పారు. ఇంగ్లిష్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సీసీఎంబీ రిపోర్టులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నెగెటివ్ రిపోర్టులు ఉంటే మాత్రమే తమ రాష్ట్రాల్లోకి రావాలని ఆంక్షలు విధించాయి. అయితే అలాంటి […]