వైసీపీపై బీజేపీ “బియ్యం” పోరాటం !



కేంద్ర ప్రభుత్వం పేదలకు పంచాలని బియ్యం పంపిస్తే ఏపీ ప్రభుత్వం నొక్కేసిందని .. పేదలకు పంపిణీ చేయడం లేది ఢిల్లీలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. నిజానికి కేంద్రం పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలు పంపిణీ చేస్తాయి. కానీ.. ఏపీ మాత్రం పంపిణీ చేయలేదు. కరోనా కారణంగా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ […]