వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !



ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత అటూ ఇటూ ఊగిసలాడి చివరికి టీడీపీలో చేరారు. దళిత మేధావి కావడంతో చంద్రబాబు కూడా ఆయనకు ముందు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సీటిచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన అసలు రాజకీయం చేశారు. జగన్ మూడు రాజధానుల రాజకీయం చేస్తున్నప్పుడు.. […]