షర్మిలకు మంచి మైలేజీ ఇచ్చిన టీఆర్ఎస్ !



వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు.. టీఆర్ఎస్ సర్కార్ మంచి మైలేజీ ఇచ్చింది. ఆమె పాదయాత్రను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు. భారీగా ఖర్చు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. స్వచ్చందంగా వచ్చే ప్రజలు లేరు. ఆ విషయం టీఆర్ఎస్‌కూ తెలుసు. అయినా సరే.. ఆమె అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి నర్సంపేటలో దాడులు చేశారు. తర్వాత హైదరాబాద్‌లో “షో” చేయడానికి అవకాశం కల్పించారు. ఇది ఎంత అంటే… రోజంతా ఉండేలా చూసుకున్నారు. షర్మిలను రోడ్డుపై నుంచే కారుతో సహా లిఫ్ట్ చేయడం.. […]