సంకల్పసిద్ది టు సాహితి ఇన్‌ఫ్రా : ప్రజల్ని దోచేసి అరెస్టు అయిపోతే చాలా?



ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల ఆర్థిక అక్రమాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు బూదాటి లక్ష్మినారాయణ.. ప్రీ లాంట్ ఆఫర్లతో కనీసం వెయ్యి కోట్లకుపైగా రియల్ ఎస్టేట్ మెసానికి పాల్పడ్డారు. వందల కుటుంబాలను ఆర్థికంగా ముంచేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రికి రాత్రి ఆయన టీటీడీ బోర్డు సభ్యుడి పదవికి రాజీనామా చేసినట్లుగా చెప్పుకున్నారు.. కానీ చేసిన నేరం సంగతేంటి ? ప్రజలను వందల కోట్లకు ముంచిన ఆయన సైలెంట్‌గా అరెస్ట్ […]