సంగం స్వాధీనం జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు..!



సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న చైర్మన్, డైరక్టర్లు సంస్థను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని.. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ.. సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకార శాఖ మాజీ అధికారి గుర్నాధంను అరెస్ట్‌ చేశారు. తర్వాత […]