సంప‌త్‌నంది చేతికి రాజ‌మౌళి సినిమా



రీమేకులు, సీక్వెల్స్ జోలికి వెళ్ల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. త‌న సినిమాల్లో చాలా వాటికి సీక్వెల్స్ తీసేందుకు స‌రిప‌డ క‌థ‌లున్నాయి. కానీ… ఆ దిశగా రాజ‌మౌళి ఆలోచించ‌లేదు. కానీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాత్రం `విక్ర‌మార్కుడు 2` క‌థ‌ని రెడీ చేసేశారు. ఈ సినిమా రాజ‌మౌళి చేసే అవ‌కాశాలు లేవు. అందుకే మ‌రో ద‌ర్శ‌కుడు కావాలి. అలా.. ఈ క‌థ సంప‌త్‌నంది చేతికి వెళ్లిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. మాస్ క‌థ‌ల్ని తీయ‌డంలో సంప‌త్ స‌మ‌ర్థుడే. అలా… విక్ర‌మార్కుడు 2 క‌థ […]