సిబిఐ,ఈడి కి భయపడి మోడీ కాళ్లు మొక్కకు: జగన్ కు ఎంపీ సూచన, వైరల్



ట్విట్టర్ వేదికగా ఇవాళ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరేన్ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి, ఒడిస్సా ఎంపీ అయినటువంటి సప్తగిరి కీ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒడిస్సా ఎంపీ సప్తగిరి, జగన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. సిబిఐ ఈడి కేసులకు భయపడి జగన్ కేంద్ర […]