26జిల్లాలో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభం – పాలనలో జవాబుదారీ కోసం !
కూటమి ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు పాలనలోనూ సాంకేతికను జోడించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టెక్నాలజీ సర్వీసును జిల్లాల స్థాయికి విస్తరిస్తూ , 26జిల్లాలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీటీఎస్ కార్యకలాపాలు మరింత విస్తృతం అయ్యాయి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ప్రొక్యూర్మెంట్స్, ఆధార్ ఆధారిత సేవలు, డిజిటల్ సంతకాలతో ధ్రువపత్రాల జారీ, […]